గుజరాత్ లోని గాంధీ నగర్ లో సెమికాన్ ఇండియా సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోపన్యాసం చేస్తూ భారతదేశ అతి త్వరలోనే సెమీ కండక్టర్ రంగంలో గమ్యస్థానంగా మారబోతోందని ఇందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తుందని పేర్కొన్నారు.