పారదర్శకత, అత్యధిక భద్రతలో భాగంగా పాస్ పోర్ట్ జారీలో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోంది. దానిలో భాగమే.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్ వల్ల పాస్పోర్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా సేఫ్ అవుతుంది. ఇండియాలో ఇప్పుడు రెగ్యులర్, ఆఫీషియల్, డిప్లొమాటిక్ అనే మూడు రకాల పాస్పోర్ట్లు ఇస్తున్నారు.