Delhi New Liquor Policy: దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మళ్లీ పాత లిక్కర్ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు 1 నుండి మళ్లీ పాత విధానం అమలు అవుతుందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తెలిపారు.