భారత క్రికెట్లోని ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు స్టార్ ప్లేయర్స్ షాక్ ఇచ్చారు. ఇంగ్లండ్ టూర్ ముందు ఈ నిర్ణయంతీసుకోవడం మరింత షాక్కి గురి చేసింది. అయితే ఇదే సమయంలో క్రికెట్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది.