షారూఖ్ ఖాన్.. ఇటీవల `జవాన్` సినిమాతో సంచలనం సృష్టించింది. కలెక్షన్ల వర్షం కురిపించిందీ మూవీ. అయితే ఇప్పుడీ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయడానికి వస్తుంది. ఆ డేట్ ఫిక్స్ అయ్యిందట.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ థియేటర్లలోకి వచ్చి వారం రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం వారం రోజుల కలెక్షన్స్ తో మరో రికార్డును క్రియేట్ చేసింది.
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. రోజుకు వంద కోట్లకు పైగా కలెక్షన్లు రాబడుతూ సెన్సేషన క్రియేట్ చేస్తోంది. మొదటిరోజు వసూళ్లు హిస్టారిక్ గా స్టార్ట్ అయ్యి.. మరింతగా పెరుగుతున్నాయి. మూడ్రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే...
షారుఖ్ ఖాన్ ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. మొదటిరోజు హ్యయేస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ రెండో రోజు కూడా కలెక్షన్లలో అదరగొట్టింది. తాజాగా సెకండ్ డే వసూళ్ల వివరాలు అందాయి.
పఠాన్ విజయంతో ఊపుమీదున్న షారుక్ ఖాన్ నెలల వ్యవధిలో జవాన్ అంటూ వచ్చేశారు. సౌత్ ఇండియా డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి షారుక్ మూవీ గురించి ఆడియన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారో చూద్దాం...
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న షారుఖ్ ఖాన్ ‘జవాన్’ ప్రీమియర్స్ సందడి మొదలైంది. ఈరోజు ఇండియాలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్పెషల్ ప్రీమియర్ ను ప్రదర్శించారు. సినిమాపై పాజిటివ్ టాక్ వస్తోంది. షారుఖ్ కు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుద్దని తెలుస్తోంది.
బాలీవుడ్ షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన యాక్షన్ ఫిల్మ్ నుంచి కొద్దిసేపటి కింద పవర్ ఫుల్ ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటోంది. కొద్ది సమయంలోనే వైరల్ గా మారింది.
ప్రభాస్ కి `బాహుబలి` తర్వాత వరుసగా పరాజయాలు ఎదురైనా ఆయన మార్కెట్, ఇమేజ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా అది షారూఖ్ని డామినేట్ చేసేలా ఉండటం విశేషం.