ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు తల్లిదండ్రులను కడుపుకోతకు గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో బోర్డు తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.