సంక్రాంతి సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్లు ఇంటి ముందు ముగ్గులేస్తూ, వంటలు వండుతూ, మరికొందరు సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.
వైసిపి నాయకులు, అధికారులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు కూడా సీఎం జగన్ ను కలిసారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు.