Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి వద్ద కారులో మంటలు: ఆరుగురు సజీవ దహనం

చిత్తూరు జిల్లాలో గురువారం నాడు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

six killed after car burnt in accident in chittoor district
Author
Tirupati, First Published Sep 19, 2019, 7:33 AM IST

తిరుపతి: చిత్తూరు జిల్లా మామడుగు వద్ద గురువారం నాడు కారు ప్రమాదం చోటు చేసుకొంది. కారులో ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి ఆరుగురు సజీవ దహనమయ్యారు.

కారులో టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ పనిచేస్తున్నతో పాటు జాహ్నవి, కళా, భానుతేజ, పవన్ రామ్, సాయిఆశ్రీత లు సజీవ దహనమయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios