Asianet News TeluguAsianet News Telugu

ఓటు వేసిన టీర్ఎస్ ఎంపీ వినోద్

టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఉర్థూమీడియం పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎంపి వినోద్ ఓటు వేశారు. 

trs mp vinodh casting his vote
Author
Karimnagar, First Published Dec 7, 2018, 8:37 AM IST

కరీంనగర్: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కరీంనగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా జిల్లాలోని ఉర్థూమీడియం పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఎంపి వినోద్ ఓటు వేశారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ ఎన్నికలు ప్రజాచైతన్యానికి నిదర్శనమన్నారు. ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఎంపీ వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios