ప్రజా ప్రతినిధులకు సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావ్ నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు వెలుగు చూశాయి. దీంతో దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజా ప్రతినిధులకు సైబర్ వేధింపులు తప్పడం లేదు. వెంగళరావ్ నగర్ టీఆర్ఎస్ కార్పోరేటర్ దేదీప్యపై అభ్యంతరకర వీడియోలు వెలుగు చూశాయి. దీంతో దేదీప్య సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

