తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ తో మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
సోమవారం సాయంత్రం న్యూఢిల్లీ నుండి కేసీఆర్ హైద్రాబాద్ తిరిగి వచ్చారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్ గవర్నర్ తో చర్చించే అవకాశం లేకపోలేదు.
ముఖ్యమంత్రి తరచూడ గవర్నర్ తో తరచూ సమావేశమౌతుంటారు. కానీ, ఈ సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. ఈ సమావేశానికి సంబంధించి ప్రాధాన్యత నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 9, 2018, 12:13 PM IST