Asianet News TeluguAsianet News Telugu

గవర్నర్‌తో భేటీ అయిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. 

telangana cm kcr meet governor narasimhan
Author
Hyderabad, First Published Sep 6, 2018, 1:34 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అనంతరం అసెంబ్లీ రద్దు తీర్మానం కాపీని కేసీఆర్‌ గవర్నర్‌కు అందజేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios