తెలంగాణలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన వారి వివరాలు:
- సంగారెడ్డి కలెక్టర్గా ఏ . శరత్
- పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్గా హనుమంతరావు
- సిద్ధిపేట కలెక్టర్గా జీవన్ పాటిల్
- గద్వాల కలెక్టర్గా కోయ శ్రీహర్ష
- ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా వరుణ్ రెడ్డి
- ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా అంకిత్
- నల్గొండ కలెక్టర్గా రాహుల్ శర్మ
