Asianet News TeluguAsianet News Telugu

తాండూర్ బక్రీద్ వేడుకల్లో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (వీడియో)

తాండూర్ బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి

Minister mahender reddy at bakrid celebrations at thandoor
Author
Vikarabad, First Published Aug 22, 2018, 3:22 PM IST

వికారాబాద్ : తాండూర్ లో బక్రీడ్ పర్వదిన వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో మైనారిటీ ల  కొసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమం అనేక పథకాలు కోట్లాది నిధులు అందిస్తున్నారు.తాండూర్ లో మైనారిటీల కోసం రూ. 2 కోట్లు అందిస్తున్నం.రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మహిళల నమాజ్ కోసం 2 ఎకరాల స్థలం కేటాయించి,రూ.18 లక్షలు అందిస్తున్నం.నియోజకవర్గం లోని అన్ని  మండలాల్లో మజీదుల అభివృద్ధికి మరో  రూ. 2 కోట్లు అందిస్తున్నం : మంత్రి మహేందర్ రెడ్డి

                           

Follow Us:
Download App:
  • android
  • ios