ఓ మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నిజామాబాద్ లో కలకలం రేపింది. హాస్టల్ గదిలోనే సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 

నిజామాబాద్ : నిజామాబాద్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరివేసుకుని సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. సనత్ ను పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్తిగా గుర్తించారు. సనత్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred