టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం అందించారు. ఆ సాయంతో చిన్నారిని తిరిగి ఊపిరి పీల్చుకోగలుగుతోంది. కేటీఆర్ సాయంతంతో చిన్నారి కోలుకుంటోందన్న విషయాన్ని ఆ చిన్నారి తండ్రి తెలియజేశారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రాణాంతకర వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి కేటీఆర్ సాయం అందించారు. ఆ సాయంతో చిన్నారిని తిరిగి ఊపిరి పీల్చుకోగలుగుతోంది. కేటీఆర్ సాయంతంతో చిన్నారి కోలుకుంటోందన్న విషయాన్ని ఆ చిన్నారి తండ్రి తెలియజేశారు.
ఈ విషయాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘నేను దృష్టిసారించాల్సిన, హాజరుకావాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. కానీ ఈ చిన్నారి నవ్వు ఎంతో విలువైనది. ఆమె కోలుకుంటోందన్న సందేశం ప్రజాజీవితాన్ని విలువైనదిగా మార్చింది’ అని ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఇంటర్నెట్ లోనే ఈ రోజు బెస్ట్ ట్వీట్ ఇది అంటూ.. ఓ నెటిజన్ పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన మంచి పనికి నెటిజన్లు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు.
It’s messages like these👇that make it all worthy to be in public life
— KTR (@KTRTRS) April 19, 2019
I am aware that there are tons of other issues to attend to, but how precious is that child’s beautiful smile😊 pic.twitter.com/wxWWsf0o8x
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 20, 2019, 11:20 AM IST