Asianet News TeluguAsianet News Telugu

గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబసభ్యులకు ఐటీ నోటీసులు

గ్యాంగ్ స్టర్ నయీం కుటుంబ సభ్యులతో పాటు  ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు ఐటీ అధికారులు మంగళవారం నాడు నోటీసులు పంపారు. 

Income Tax serves notices to Nayeems aides
Author
Hyderabad, First Published Feb 25, 2020, 3:00 PM IST


భువనగిరి: పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన  గ్యాంగ్‌స్టర్ నయీం కుటుంబ సభ్యులతో  ఆయన ప్రధాన అనుచరులకు ఐటీ శాఖాధికారులు  నోటీసులు పంపారు.భువనగిరిలోని నయీం ఇంటికి ఐటీ అధికారులు  నోటీసులు అంటించారు.

Also read: టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

నయీం కు సంబంధించిన ఆస్తులపై ఇప్పటికే ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలోనే  నయీం భార్యకు ఐటీ శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ సమయంలో టైలరింగ్ ద్వారా డబ్బులు సంపాదించినట్టుగా నయీం సతీమణి  ఆ సమయంలో ఐటీ అధికారులకు  నోటీసులు జారీ చేశారు. 

also read:నయీం మేనకోడలు షాహెదా మృతి: ఏం జరిగింది?

మరో వైపు ఐటీ అధికారులు తాజాగా నయీం కుటుంబసభ్యులతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ కు కూడ నోటీసులు పంపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios