Asianet News TeluguAsianet News Telugu

ఆదీవాసీలను హాజరుపర్చండి: హైకోర్టు

57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.
 

high court serious comments on forest department
Author
Hyderabad, First Published Jun 16, 2019, 5:21 PM IST

హైదరాబాద్: 57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు హైకోర్టు ముందు హాజరుపర్చాలని హైకోర్టు ఆదివారం నాడు  ఆదేశాలు జారీ చేసింది.

57 మంది ఆదీవాసీలను ఫారెస్ట్ అధికారులు నిర్భందించారని ఆరోపిస్తూ పౌరహక్కుల సంఘం నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై ఇవాళ కోర్టులో వాదనలు జరిగాయి.

ఆదీవాసీలు తమ ఇష్టపూర్వకంగానే గెస్ట్‌హౌజ్‌లో ఉన్నారని  ఫారెస్ట్ అధికారులు హైకోర్టులో చెప్పారు.ఈ వాదనతో  హైకోర్టు ఏకీ భవించలేదు.  ఆదీవాసీలను ఏసీ బస్సుల్లో హైద్రాబాద్ కు తరలించాలని హైకోర్టు ఆదేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios