Asianet News TeluguAsianet News Telugu

పట్టాలపై గ్యాంగ్ వార్.. ట్రైన్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి...

 గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. 

Gang war on tracks, Train collided with two youths killed in hyderabad- bsb
Author
First Published Dec 30, 2023, 8:19 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. పాతబస్తీ భవానీ నగర్ పరిధిలో రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై గ్యాంగ్ వార్ కు దిగారు కొంతమంది యువకులు. గొడవల మత్తులో ట్రైన్ వచ్చేది కూడా గమనించలేదు. దీంతో ట్రైన్ ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇలాంటి గ్యాంగ్ వార్ లు కామన్ గా మారాయని స్థానికులు చెబుతున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios