జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారంనాడు ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. పల్లెపాడు గ్రామ సమీపంలో కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చనిపోయారు.
గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారంనాడు విషాదం చోటు చేసుకుంది. మానవపాడు మండలం పల్లెపాడులో కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు మృతి చెందారు. ఆఫ్రిన్, సమీర్,. నౌశిన్, రిహాన్ లు ఈతకు వెళ్లి మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Add Asianetnews Telugu as a Preferred Source

