Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక బీదర్ లో రోడ్డు ప్రమాదం: హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మృతి

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ కు చెందిన ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

Five Killed in Road Adcident in Karnataka
Author
Hyderabad, First Published Aug 15, 2022, 8:23 PM IST

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ లో సోమవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు హైద్రాబాద్ వాసులు మరణించారు. బీదర్ లోని కంటైనర్ ను కారు ఢీకొట్టడంతో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. 

హైద్రాబాద్ బేగంపేటకు చెందిన  గిరిధర్, ప్రియ, అనిత, మహేష్,జగదీష్ మృతి చెందారు. మరో వైపు ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios