మీడియాతో ఈటెల రాజేందర్ (వీడియో)
మీడియాతో ఈటెల రాజేందర్
ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ వాసులు చాలా గొప్పవాళ్లంటు, మళ్లీ మమ్మలని గెలిపించినందుకు కరీంనగర్ వాసులకు నా పాదాభివందనం అంటు చెప్పుకొచ్చారు. వ్యవసాయ, నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ముచ్చటించారు.