Asianet News TeluguAsianet News Telugu

మీడియాతో ఈటెల రాజేందర్ (వీడియో)

మీడియాతో ఈటెల రాజేందర్ 

ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ వాసులు చాలా గొప్పవాళ్లంటు, మళ్లీ మమ్మలని గెలిపించినందుకు కరీంనగర్ వాసులకు నా పాదాభివందనం అంటు చెప్పుకొచ్చారు. వ్యవసాయ, నిరుద్యోగుల సమస్యల గురించి కూడా ముచ్చటించారు.