Asianet News TeluguAsianet News Telugu

అధికార్లపై దానకిశోర్ ఆగ్రహం: ఆ భవనానికి నీటి కనెక్షన్ కట్ (వీడియో)

హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెదీపట్నం జంక్షన్, బస్టాండు, రై తు బజార్,  వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేపట్టారు.  మెహిదీపట్నం  ప్రధాన కూడలిలో   మురుగు నీరు  రోడ్డుపై ప్రవహించి  ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు  కలగడం పట్ల సంబంధిత అదికార్లపై ఆగ్రహం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మెదీపట్నం జంక్షన్, బస్టాండు, రై తు బజార్,  వాణిజ్య సముదాయాలలో తనిఖీలు చేపట్టారు.  మెహిదీపట్నం  ప్రధాన కూడలిలో   మురుగు నీరు  రోడ్డుపై ప్రవహించి  ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు  కలగడం పట్ల సంబంధిత అదికార్లపై ఆగ్రహం ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మెహిదీపట్నం చౌరస్తా వద్ద బహుళ అంతస్తు భవనం నుండి నీరు రోడ్డుపై వదలడం ద్వారా రోడ్డును డ్యామేజీ చేసినందుకు గాను భారీగా  జరిమానా విధించి, నీటి కనెక్షన్ ను తొలగించాలని ఆయన ఆదేశించారు.

కార్వాన్ రింగ్ రోడ్ నుండి జియాగూడ మీదుగా మూసీ నది పై ఉన్న ఆక్రమణలపై  సర్వే నిర్వహించాల్సిందిగా దాన కిశోర్ జోనల్ కమిషనర్ ముషారఫ్ ను ఆదేశించారు.