Asianet News TeluguAsianet News Telugu

కరోనా పాజిటివా? అయితే శ్మశానానికి పదా...!!

కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం. 

cemetery as coronavirus isolation center in mahabubnagar - bsb
Author
Hyderabad, First Published May 18, 2021, 10:42 AM IST

కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం. ఐసోలేషన్ కు సరైన స్థలం తమ తండాల్లోని తమ ఇళ్లల్లో లేకపోవడంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని కరోనాను కట్టడి చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios