కరోనా పాజిటివా? అయితే శ్మశానానికి పదా...!!
కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం.
కరోనా సోకితే... స్మశానమే దిక్కు.. ఇదేదో నెగటివ్ కాదండీ.. మహబూబ్ నగర్ జిల్లావాసుల వినూత్న నిర్ణయం. ఐసోలేషన్ కు సరైన స్థలం తమ తండాల్లోని తమ ఇళ్లల్లో లేకపోవడంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుని కరోనాను కట్టడి చేస్తున్నారు.