Asianet News TeluguAsianet News Telugu

కొత్త సచివాలయంలో హిందువులకు రెండు గుంటల వాటానే.. బీజేపీ వచ్చాక మార్చేస్తాం: బండి సంజయ్ వ్యాఖ్యలు

సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన.. కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని ఆయన స్పష్టం చేశారు. 

bandi sanjay sensational comments on telangana new secretariat ksp
Author
First Published Apr 29, 2023, 6:18 PM IST

తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వేళ .. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయ నిర్మాణం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మార్పులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో హిందువుల వాటా రెండు గుంటలేనని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన.. కొత్త సచివాలయంలోకి తాము అడుగుపెట్టమని ఆయన స్పష్టం చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios