వికారాబాద్ జిల్లాలో దారుణం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు స్థానికుల ఆందోళన
తెలంగాణలో అంబేద్కర్ కు మరోసారి అవమానం ఎదురైంది. ఆంధ్రప్రదేశ్ లో గగరపర్రు ఘటన మరవకముందే మరో ఘటన తెలంగాణలో జరిగింది.
Add Asianetnews Telugu as a Preferred Source

వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని ఎన్కతలలో గుర్తు తెలియని దుండగులు అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఈ చర్యను వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఇస్లామియా కాలేజ్ లో అగ్ని ప్రమాదం (వీడియో)
