Asianet News TeluguAsianet News Telugu

మేడ్చల్ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతి, అంతా చిన్నారులే

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. 

6 children dies while swimming in pond in medchal district
Author
First Published Nov 5, 2022, 2:59 PM IST

మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ మల్కారంలోని ఎర్రగుంట చెరువులో ఈతకెళ్లి ఆరుగురు విద్యార్ధులు మృతిచెందారు. వీరిలో ఐదుగురు చిన్నారులే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు . దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios