టెక్ ప్రపంచం ప్రకారం, Xiaomi అత్యుత్తమ తగ్గింపును అందిస్తోంది. రూ. 11,999 వద్ద, ఈ మోడల్‌ను అధిగమించగల 5G ఫోన్ ప్రస్తుతం లేదు. Redmi Note 13 సిరీస్ కూడా త్వరలో రాబోతోంది. 

రూ.15,000 లోపు ధర ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉందని నిపుణులు గుర్తించారు. రెడ్‌మీ అండ్ రియల్‌మే సామాన్యుల కోసం అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయడంలో ముందంజలో ఉన్నాయి. ఈ కంపెనీల ఫోన్‌లు చాలా వరకు ఈ ధర కేటగిరీలో ప్రవేశపెట్టబడ్డాయి. అందువల్ల మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాటిలో రెండు కంపెనీల మోడల్స్ ముందు వరుసలో ఉన్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

అయితే కాలం మారుతున్న కొద్దీ ఫోన్ ధర కూడా మారిపోయింది. మీరు ఈ రెండు కంపెనీల నుండి ఫోన్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, మీరు కనీసం 25,000 రూపాయలు చెల్లించాలి. రూ.15,000 లోపు ఉన్న ఫోన్లకు ఇప్పటికీ డిమాండ్ ఎక్కువగానే ఉంది. Jio అండ్ Airtel రెండూ ఆన్ లిమిటెడ్ 5Gని అందిస్తున్నాయి. అలాగే 4G నుండి 5Gకి అప్‌గ్రేడ్ అయ్యే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇలాంటి వారి కోసం అమెజాన్ సరికొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది.

Redmi Note 12 5G స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ ఇండియా భారీ తగ్గింపుతో అందుబాటులోకి తెచ్చింది. Xiaomi Redmi Note 12 5Gని రూ. 18,999కి లాంచ్ చేసింది. అప్పుడు చాలా మంది ఈ ధరను విమర్శించారు. అయితే వెంటనే ఫోన్‌కి డిమాండ్ పెరిగి విమర్శకుల నోరు మూయించింది. ఇప్పుడు అదే Redmi ఫోన్ 7000 రూపాయల తగ్గింపుతో అందిస్తోంది. Redmi Note 12 5G 4GB RAM + 128GB వేరియంట్ ధర రూ.11,999.

టెక్ ప్రపంచం ప్రకారం, Xiaomi అత్యుత్తమ తగ్గింపును అందిస్తోంది. రూ. 11,999 వద్ద, ఈ మోడల్‌ను అధిగమించగల 5G ఫోన్ ప్రస్తుతం లేదు. Redmi Note 13 సిరీస్ కూడా త్వరలో రాబోతోంది. ఈ సమయంలో కంపెనీ పాత మోడల్‌పై భారీ తగ్గింపుతో వస్తుంది. నోట్ 13 సిరీస్ ధర 15,000 కంటే పైగా ఉండవచ్చని అంచనా.