userpic
user icon

visakhapatnam

Operation Sindoor Impact: Schools Shut and High Alert in Jammu and Kashmir, Emergency Leave Cancelled in Telugu States

Holiday : భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతలతో సెలవు

May 8, 2025, 8:40 PM IST

పహల్గాం ఉగ్రదాడి, తాజాగా ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. 

Operation Sindoor: Mock Drill with Students in Visakhapatnam

Operation Sindoor: విశాఖలో విద్యార్థులతో మాక్ డ్రిల్ | Asianet News Telugu

May 7, 2025, 9:13 PM IST

Operation Sindoor: విశాఖలో విద్యార్థులతో మాక్ డ్రిల్ | Asianet News Telugu

India Conducts Nationwide Civil Defense Mock Drills for Emergency Preparedness in telugu akp

Viral Videos : హైదరాబాద్, వైజాగ్ లో మాక్ డ్రిల్స్... ఎలా జరుగుతుందో చూడండి

May 7, 2025, 5:00 PM IST

పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలో దేశప్రజలను అలర్ట్ చేసేందుకు దేశంలోని వివిధ నగరాలలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. 

India plans mock drills in Hyderabad and Visakhapatnam to prepare citizens for emergency wartime scenarios in telugu akp

తెలుగు రాష్ట్రాల్లోనూ పౌర రక్షణ మాక్ డ్రిల్ ... ఏ నగరాల్లో, ఎలా చేపట్టనున్నారో తెలుసా?

May 6, 2025, 2:43 PM IST

దేశవ్యాప్తంగా మే 7న అంటే బుధవారం పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు నగరాలను మాక్ డ్రిల్ కోసం ఎంపికచేసారు. ఆ నగరాలేవి, ఈ మాక్ డ్రిల్ లో ఏం చేయనున్నారు? తెలుసుకుందాాం. 

Indo Pak Tensions Mock Drill in Telugu States

Mock Drill: యుద్ధానికి సంసిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ ఎక్క‌డ జ‌ర‌గ‌నుందంటే..

May 6, 2025, 2:32 PM IST

భారత్‌-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప‌హ‌ల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత జాతీయ స్థాయిలో భద్రతాపరమైన చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది.
 

Vijayawada to Visakha Flights  Resume from June 1

Vijayawda-Visakhapatnam: గంటలో విజయవాడ నుంచి వైజాగ్ కి

May 6, 2025, 8:28 AM IST

విజయవాడ నుంచి విశాఖ పట్నం వెళ్లే ప్రయాణికులకు ఓ అదిరిపోయే వార్త.జూన్ 1 నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో ఉదయపు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి

Samantha shines in floral saree at Subham pre release in Vizag

‘శుభం’ ఈవెంట్‌లో సమంత చీరను చూశారా..

May 5, 2025, 2:31 PM IST

ఇప్పటివరకు నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా అడుగుపెడుతుండటం సినీ పరిశ్రమలో విశేషంగా చర్చకు వస్తోంది. సినిమాతో ఆమె సరికొత్త అవతారం ఎత్తనున్నట్లు స్పష్టమవుతోంది.

Simhachalam incident: leaders' reactions in telugu rma

Simhachalam: సింహాచ‌లం ఘ‌ట‌న క‌ల‌చివేసింది.. చంద్ర‌బాబు, ప‌వ‌న్, జ‌గ‌న్.. లీడ‌ర్ల స్పంద‌న‌లు ఇవే

Apr 30, 2025, 3:51 PM IST

Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటనపై త‌న‌ను క‌లిచివేసింద‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ ఘ‌ట‌న‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వైస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ష‌ర్మిల స‌హా ప‌లువురు లీడ‌ర్లు స్పందించారు. 
 

Simhachalam tragedy: CM Chandrababu reviews in telugu rma

Simhachalam: సింహాచలం దుర్ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. విచార‌ణ‌కు ప్ర‌త్యేక క‌మిటీ ఏర్పాటు

Apr 30, 2025, 1:17 PM IST

Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు  చేప‌ట్టారు. 72 గంట‌ల్లో ప్రాథ‌మిక నివేదిక అందించాల‌ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. 
 

Software couple dies in Simhachalam incident in telugu rma

Simhachalam: సింహాచలం ప్రమాద మృతుల్లో సాఫ్ట్‌వేర్ దంపతులు.. ఒకే కుటుంబంలో నలుగురు

Apr 30, 2025, 12:39 PM IST

Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి  (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Google Data Center Coming to Vizag in telugu tbr

Google In Vizag: ఐటీ హబ్‌గా వైజాగ్‌.. త్వరలో గూగుల్‌ సంస్థ రాక.. స్థలం కూడా ఫిక్స్‌! 

Apr 29, 2025, 6:54 PM IST

Google In Vizag: వైజాగ్‌ను అతి త్వరలో ఐటీ హబ్‌గా మార్చేందుకు కూటమి సర్కార్‌ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు విశాఖపట్టణానికి వస్తుండగా.. త్వరలో గూగుల్‌ సంస్థ రానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. దీంతోపాటు పలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన విశ్వవిద్యాలయాలను కూడా వైజాగ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. 

Chandrababu Vision for AP in telugu tbr

Chandrababu: లాజిస్టిక్ హబ్‌గా రాయలసీమ.. వైజాగ్‌ ఆర్థిక రాజధాని... చంద్రబాబు స్పష్టం!

Apr 28, 2025, 2:14 PM IST

Chandrababu with NDA Leaders: ఏపీలోని విశాఖపట్టణాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చుదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలకు పిలుపునిచ్చారు. 

Vizag Metro: Where and when will it arrive? in telugu rma

వైజాగ్ లో మెట్రో పరుగులు.. ఎక్కడెక్కడ ఎప్పుడు వస్తుందంటే?

Apr 28, 2025, 9:09 AM IST

Visakhapatnam Metro Project: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభ‌జించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతుంది.
 

Student Suspended After SlipperAttack in telugu tbr

AP: లెక్చరర్‌ని చెప్పుతో కొట్టడంపై సీరియస్‌ యాక్షన్‌.. సస్పెండ్‌!

Apr 26, 2025, 7:29 PM IST

Student Attack on Lecturer:  ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే నేటి తరం విద్యార్థులకు అసలు లెక్కలేదు. వారిపై జోకులు వేయడం, వారి మాట అంటే లెక్కచేయకపోవడం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గారాభంగా పెంచడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. రీసెంట్‌గా విజయనగరంలో జిల్లా బీటెక్‌ విద్యార్థిని లెక్చరర్‌ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం బిగ్‌ ట్విస్ట్‌ జరిగింది. 
 

 

 

Terror Alert Issued in AP and Telangana

Terror Alert: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. టెర్రర్ అలర్ట్‌పై క్లారిటీ

Apr 26, 2025, 7:10 PM IST

క‌శ్మీర్‌లోని ప‌హ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడి దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. అమాయ‌క ప‌ర్యాట‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన్న ఈ ఉగ్ర‌దాడితో దేశం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. ఈ దాడి వెన‌కాల పాకిస్తాన్ ప్రోత్భ‌లం ఉంద‌ని భార‌త్ బ‌లంగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్‌పై ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగింది. ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే.