May 8, 2025, 8:40 PM IST
పహల్గాం ఉగ్రదాడి, తాజాగా ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.
May 7, 2025, 9:13 PM IST
Operation Sindoor: విశాఖలో విద్యార్థులతో మాక్ డ్రిల్ | Asianet News Telugu
May 7, 2025, 5:00 PM IST
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.ఈ క్రమంలో దేశప్రజలను అలర్ట్ చేసేందుకు దేశంలోని వివిధ నగరాలలో పౌర రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు.
May 6, 2025, 2:43 PM IST
దేశవ్యాప్తంగా మే 7న అంటే బుధవారం పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు నగరాలను మాక్ డ్రిల్ కోసం ఎంపికచేసారు. ఆ నగరాలేవి, ఈ మాక్ డ్రిల్ లో ఏం చేయనున్నారు? తెలుసుకుందాాం.
May 6, 2025, 2:32 PM IST
భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జాతీయ స్థాయిలో భద్రతాపరమైన చర్యలు ముమ్మరం అయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి, ముందస్తు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు కేంద్ర హోంశాఖ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని నిర్ణయించింది.
May 6, 2025, 8:28 AM IST
విజయవాడ నుంచి విశాఖ పట్నం వెళ్లే ప్రయాణికులకు ఓ అదిరిపోయే వార్త.జూన్ 1 నుంచి విశాఖ-విజయవాడ మధ్య ఇండిగో ఉదయపు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి
May 5, 2025, 2:31 PM IST
ఇప్పటివరకు నటిగా తన ప్రతిభను నిరూపించుకున్న సమంత, ఇప్పుడు నిర్మాతగా అడుగుపెడుతుండటం సినీ పరిశ్రమలో విశేషంగా చర్చకు వస్తోంది. ఈ సినిమాతో ఆమె సరికొత్త అవతారం ఎత్తనున్నట్లు స్పష్టమవుతోంది.
Apr 30, 2025, 3:51 PM IST
Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటనపై తనను కలిచివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైస్ జగన్ మోహన్ రెడ్డి, షర్మిల సహా పలువురు లీడర్లు స్పందించారు.
Apr 30, 2025, 1:17 PM IST
Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గోడ కూలి 8 మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేపట్టారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు.
Apr 30, 2025, 12:39 PM IST
Simhachalam: సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి (సింహాద్రి అప్పన్న స్వామి) ఆలయంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు మరణించిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో దర్యాప్తు చేపడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Apr 29, 2025, 6:54 PM IST
Google In Vizag: వైజాగ్ను అతి త్వరలో ఐటీ హబ్గా మార్చేందుకు కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అనేక ప్రముఖ కంపెనీలు విశాఖపట్టణానికి వస్తుండగా.. త్వరలో గూగుల్ సంస్థ రానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించేశారు. ఈ ప్రకటనపై నిరుద్యోగులు పండగ చేసుకుంటున్నారు. దీంతోపాటు పలు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన విశ్వవిద్యాలయాలను కూడా వైజాగ్లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
Apr 28, 2025, 2:14 PM IST
Chandrababu with NDA Leaders: ఏపీలోని విశాఖపట్టణాన్ని రాష్ట్ర ఆర్థిక రాజధానిగా తీర్చుదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభానికి మే 2న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలకడంతోపాటు సభను విజయవంతం చేద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీయే నేతలకు పిలుపునిచ్చారు.
Apr 28, 2025, 9:09 AM IST
Visakhapatnam Metro Project: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశలో 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో మూడు ప్రధాన కారిడార్లుగా విభజించారు. రెండో దశలో నాల్గవ కారిడార్ నిర్మిస్తారు. ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతుంది.
Apr 26, 2025, 7:29 PM IST
Student Attack on Lecturer: ఉపాధ్యాయులు, లెక్చరర్లు అంటే నేటి తరం విద్యార్థులకు అసలు లెక్కలేదు. వారిపై జోకులు వేయడం, వారి మాట అంటే లెక్కచేయకపోవడం చేస్తున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను గారాభంగా పెంచడంతోనే ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని పలువురు అంటున్నారు. రీసెంట్గా విజయనగరంలో జిల్లా బీటెక్ విద్యార్థిని లెక్చరర్ని చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రస్తుతం బిగ్ ట్విస్ట్ జరిగింది.
Apr 26, 2025, 7:10 PM IST
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అమాయక పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడి వెనకాల పాకిస్తాన్ ప్రోత్భలం ఉందని భారత్ బలంగా విశ్వసిస్తోంది. ఇందులో భాగంగానే పాకిస్థాన్పై ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.