May 13, 2025, 10:14 AM IST
పంజాబ్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం నిండు ప్రాణాలను బలితీసుకుంది. సోమవారం రాత్రి నుండి అమృత్ సర్ రూరల్ జిల్లాలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారో తెలుసా?
May 13, 2025, 8:25 AM IST
పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఉగ్ర చర్యలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
May 13, 2025, 4:42 AM IST
క్లీవ్ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు, మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్, రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటనపై భారతీయ కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది.
May 12, 2025, 7:32 PM IST
ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. దేశంలో మావోయిస్టులను లేకుండా చేయాలన్న సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది.
May 12, 2025, 12:09 PM IST
నాగ్పూర్ రేవ్ పార్టీ: నాగ్పూర్లోని నిశ్శబ్ద ప్రాంతంలో అర్ధరాత్రి హై-ప్రొఫైల్ రేవ్ పార్టీ జరుగుతోంది! విదేశీ మద్యం, హుక్కా మరియు మాదకద్రవ్యాల మధ్య 'నెట్వర్కింగ్' ముసుగులో ఏదైనా పెద్ద రాకెట్ దాగి ఉందా? పోలీసుల దాడిలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి!
May 12, 2025, 6:57 AM IST
బెట్టింగ్ భూతం పంజా విసురుతూనే ఉంది. ఈ విష వలయంలో చిక్కుకొని యువత బలవుతూనే ఉంది. పోలీసులు ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్నా యువత మాత్రం బెట్టింగ్ యాప్లను వీడడం లేదు. తాజాగా హైదరాబాద్లో బెట్టింగ్ యాప్ కారణంగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
May 11, 2025, 4:13 PM IST
Telangana police: భద్రతా కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో డ్రోన్లు, పారా-గ్లైడర్లు ఎగరవేయడంపై నగర పోలీసులు నిషేధం విధించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య రాష్ట్ర రాజధానిలో మరింత నిఘా పెంచారు.
May 11, 2025, 8:08 AM IST
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సైబర్ వార్ ముప్పు పెరిగింది. తెలియని లింక్లు, వీడియోలు, APK ఫైళ్ళు క్లిక్ చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే డేటా, బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత సమాచారం హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది.
May 10, 2025, 12:26 PM IST
భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో సైబర్ దాడుల ముప్పు పెరిగిందని తమిళనాడు సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది.
May 10, 2025, 5:47 AM IST
లక్నోలో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవాలనే కోరికే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
May 7, 2025, 11:42 AM IST
ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ పేరిట గత రెండు వారాలుగా కొనసాగిస్తున్న విస్తృత కూంబింగ్ చర్యలు మంగళవారం ఉదయం కీలక మలుపు తిరిగాయి. మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
May 6, 2025, 11:04 PM IST
Indo Pak border tension: సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఫేక్ అడ్వైజరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఏజెన్సీలు దీనిని పూర్తిగా తప్పుడు సమాచారం అని ఖండించాయి.
May 6, 2025, 5:07 PM IST
ఏదో నేరం చేసి పోలీసుల అదుపులో ఉన్న ఈ మహిళను చూస్తే అమాయకంగా కనిపిస్తోంది కదూ. అయితే ఈ లేడీ చాలా డేంజర్ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపేందుకు కన్నింగ్ ప్లాన్ వేసింది. అయితే ప్లాన్ బెడిసి కొట్టడంతో ఇదిగో ఇలా పోలీసులకు దొరికిపోయింది.
May 6, 2025, 3:19 PM IST
అలీగఢ్లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 24 ఏళ్ల టీచర్, తన 14 ఏళ్ల విద్యార్థిని ఇద్దరూ ఓయో రూమ్లో మృతదేహాలుగా కనిపించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
May 6, 2025, 10:15 AM IST
మారుతోన్న కాలంతో పాటు నేరాల తీరు కూడా మారుతోంది. రకరకాల మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల అత్యాశను, అవసరాలను ఆసరగా చేసుకొని డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటన బెంగళూరులో జరిగింది. కాల్ గర్ల్ కోసం అని ఫోన్ చేసిన ఓ యువకుడు లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..