Asianet News TeluguAsianet News Telugu

విశాఖ పరవాడ ఎన్టీ‌పీసీలో ప్రమాదం: ఇద్దరు మృతి

విశాఖపట్టణం జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీ‌పీసీలో ఇవాళ జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు.

Two workers killed  in Parawada NTPC Power Plant  in Visakhapatnam District lns
Author
First Published Aug 10, 2023, 3:37 PM IST

విశాఖపట్టణం: జిల్లాలోని పరవాడ సింహాద్రి ఎన్టీపీసీలో  గురువారంనాడు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు  మృతి చెందారు.  మరో  ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని  ఆసుపత్రికి తరలించారు.కేబుల్ వైర్ తెగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని  చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు విచారణ చేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios