ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ఆరుగురి దుర్మరణం
ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు
ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.