Asianet News TeluguAsianet News Telugu

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబంలోని ఆరుగురి దుర్మరణం

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు

Road accident in Odisha
Author
Odisha, First Published May 22, 2019, 9:29 AM IST

ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో ఒకే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కలహండి జిల్లా భవానీపాట్నా సమీపంలో కారును వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios