శబరిమలలో సోమవారం నాడు మకర జ్యోతి భక్తులకు దర్శనమించ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సోమవారం నాడు ఆలయ పరిసరాలకు చేరుకొన్నారు.
తిరువనంతపురం: శబరిమలలో సోమవారం నాడు మకర జ్యోతి భక్తులకు దర్శనమించ్చింది. మకర జ్యోతి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు సోమవారం నాడు ఆలయ పరిసరాలకు చేరుకొన్నారు.
పొన్నంబలమేడు కొండపై మకరజ్యోతి భక్తులకు దర్శనమిచ్చింది. జ్యోతి రూపంలో అయ్యప్ప దర్శనమిచ్చాడని భక్తులు విశ్వసిస్తారు. మకరజ్యోతిని చూసి భక్తులు పులకరించిపోయారు.
స్వామియే శరణం అయ్యప్ప అంటూ శబరిమల మార్మోగిపోయింది. ప్రతి ఏటా మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు శబరిమలను వస్తారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 14, 2019, 6:56 PM IST