Asianet News TeluguAsianet News Telugu

మహరాష్ట్రా : పైప్ పగిలి ఏరులై పారిన నీరు, రైతులకు పంట నష్టం (వీడియో)

మహారాష్ట్రా లోని లాటర్ సిటీలో పైప్ పగిలి ఏరులై పారిన నీరు. సుమారు 1 గంట 30 ని. పాటు నీరు ఏరై పారింది. అక్కడి వీధులు మొత్తం జలమయ్యాయి. అంతే కాదు చుట్టు పక్కల ఉన్న పంటలు సైతం నీరులో మునిగి నష్టం చేకూర్చింది.

మహారాష్ట్రా లోని లాటర్ సిటీలో పైప్ పగిలి ఏరులై పారిన నీరు. సుమారు 1 గంట 30 ని. పాటు నీరు ఏరై పారింది. అక్కడి వీధులు మొత్తం జలమయ్యాయి. అంతే కాదు చుట్టు పక్కల ఉన్న పంటలు సైతం నీరులో మునిగి నష్టం చేకూర్చింది.

Video Top Stories