Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో జ్యూవెలరీ షాపులపై ఐటీ దాడులు

తమిళనాడులో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు ఆభరణాల షాపులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. 

IT raids in tamilnadu
Author
Chennai, First Published Jan 29, 2019, 9:01 AM IST

తమిళనాడులో మరోసారి ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. రాష్ట్రంలోని ప్రముఖ బంగారు ఆభరణాల షాపులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

శరవణ స్టోర్స్, లోటస్ గ్రూప్, రేవతి గ్రూప్‌తో పాటు ఇతర ప్రముఖ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామిక కేంద్రం కోయంబత్తూరులోని 3 చోట్ల సోదాలు జరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios