Asianet News TeluguAsianet News Telugu

లక్నో కోర్టులో బాంబు పేలుడు: పలువురికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో కోర్టులో గురువరాం నాడు బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లకు గాయాలయ్యాయి. 

Bomb explosion at Lucknow court, several lawyers injured
Author
Lucknow, First Published Feb 13, 2020, 1:05 PM IST

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో గురువారం నాడు ఉదయం బాంబు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో పలువురు లాయర్లు గాయపడ్డారు. కోర్టు ఆవరణలోనే మూడు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

తమకు రక్షణ కల్పించాలని న్యాయవాదులు కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. తనను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు దాడి జరిగిందని  లక్నో బార్ అసోసియేషన్  సహాయ కార్యదర్శి సంజీవ్ లోధి అభిప్రాయపడ్డారు. బాంబు పేలుడు యూపీ విధానసభకు కిలోమీటరు దూరంలో చోటు చేసుకొంది

Follow Us:
Download App:
  • android
  • ios