Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ- తృణమూల్ కార్యకర్తల ఘర్షణ: బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగుతోంది. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి

bjp and trinamool activists clash in west bengal ksp
Author
Kolkata, First Published Nov 19, 2020, 5:41 PM IST

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగుతోంది. బీజేపీ- తృణమూల్ కాంగ్రెస్  కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

బీజేపీ కార్యకర్తలు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగడంతో.. పరస్పరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios