Asianet News TeluguAsianet News Telugu

తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

 కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు.

6 killed in a road accident at tamilnadu
Author
Hyderabad, First Published Mar 14, 2020, 8:49 AM IST

తమిళనాడులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నామక్కల్ ప్రాంతలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బిహార్ వాసులుగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా... ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios