182 మందితో బీజేపీ ఎంపీ అభ్యర్ధుల తొలి జాబితా: వారణాసి నుంచి మోడీ
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 182 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 182 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
అభ్యర్థులు వీరే:
వారణాసి- నరేంద్రమోడీ
గాంధీనగర్- అమిత్ షా
లక్నో- రాజ్నాథ్ సింగ్
నాగపూర్- నితిన్ గడ్కరీ