Asianet News TeluguAsianet News Telugu

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం

2019వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మైకేల్ మేయర్, డైడియర్ క్యూలోజ్‌.. అమెరికాకు చెందిన జేమ్స్ పీబుల్స్‌లను ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

Nobel Prize 2019 Announced in Physics
Author
Stockholm, First Published Oct 8, 2019, 5:31 PM IST

2019వ సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన మైకేల్ మేయర్, డైడియర్ క్యూలోజ్‌.. అమెరికాకు చెందిన జేమ్స్ పీబుల్స్‌లను ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది.

భౌతిక విశ్వసృష్టిలో సైద్ధాంతిక ఆవిష్కరణతో పాటు సూర్యుడిని పోలివుండే నక్షత్రం చుట్టూ తిరిగే గ్రహాన్ని కనుగొన్నందుకు గాను వీరు ముగ్గురికి నోబెల్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios