Asianet News TeluguAsianet News Telugu

ఆఫ్ఘనిస్తాన్: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్‌.. 14 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు  పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలో చోటు చేసుకున్న  ఈ పేలుళ్లలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. మసీదులో పేలుడు జరిగినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Blast kills several civilians near Kabul mosque
Author
Kabul, First Published Oct 3, 2021, 5:46 PM IST

ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్ మరోసారి బాంబు  పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలో చోటు చేసుకున్న  ఈ పేలుళ్లలో 14 మంది మరణించగా.. పలువురికి గాయాలయ్యాయి. మసీదులో పేలుడు జరిగినట్లు తాలిబన్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios