ఇండోనేషియాలో విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం సిగ్నల్స్ కట్ అయిపోయాయి. విమానం టేకాఫ్ అయిన తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

ఇండోనేషియాలో విమానం అదృశ్యమైంది. జకార్తా నుంచి బయల్దేరిన కాసేపటికే విమానం సిగ్నల్స్ కట్ అయిపోయాయి. విమానం టేకాఫ్ అయిన తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

శ్రీ విజయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-500 క్లాసిక్ విమానం (ఫ్లైట్ నెంబర్ ఎస్‌జే 182) జకార్తా నుంచి పోంటియానక్‌కు బయల్దేరింది. అదృశ్యమైన విమానంలో 56 మంది ప్రయాణికులు వున్నారు. వీరిలో 46 మంది పెద్దలు, ఏడుగురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.