నేపాల్లోని డాంగే సమీపంలో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఖాట్మాండ్: నేపాల్లోని డాంగే సమీపంలో శుక్రవారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
తులసీపూర్-కాపూర్కోట్ రోడ్డులో 400 మీటర్ల రోడ్డులో బస్సు బోల్తా పడింది. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
