పెరుగుతో పెంచుకోండి అందం..!
మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.

<p><strong>వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖం పొడిబారిపోతుంది. కొన్నిసార్లు పగిలిపోయినట్లు కూడా మారుతుంది. ఎండాకాలంలో జిడ్డు కారినట్లుగా ఉండేవారి ముఖమైనా సరే.. ఈ కాలంలో పొడిబారుతూ ఉంటుంది. అయితే.. ఎలాంటి సమస్యకి అయినా.. కేవలం పెరుగుతో దూరం చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..</strong></p>
వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖం పొడిబారిపోతుంది. కొన్నిసార్లు పగిలిపోయినట్లు కూడా మారుతుంది. ఎండాకాలంలో జిడ్డు కారినట్లుగా ఉండేవారి ముఖమైనా సరే.. ఈ కాలంలో పొడిబారుతూ ఉంటుంది. అయితే.. ఎలాంటి సమస్యకి అయినా.. కేవలం పెరుగుతో దూరం చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
<p><strong>మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.</strong></p>
మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.
<p><strong>ప్రతిరోజూ పెరుగు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. అదే పెరుగులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆగి.. ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుందట.</strong></p>
ప్రతిరోజూ పెరుగు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. అదే పెరుగులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆగి.. ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుందట.
<p><strong>బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.</strong></p>
బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.
<p><strong>అరకప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, టమాటా రసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.</strong></p>
అరకప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, టమాటా రసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.
<p>ముఖంపై మచ్చలు పోవాలంటే.. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.</p>
ముఖంపై మచ్చలు పోవాలంటే.. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.