MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • పెరుగుతో పెంచుకోండి అందం..!

పెరుగుతో పెంచుకోండి అందం..!

మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు. 

1 Min read
Author : ramya Sridhar
Published : Jul 20 2021, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
<p><strong>వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖం పొడిబారిపోతుంది. &nbsp;కొన్నిసార్లు పగిలిపోయినట్లు కూడా మారుతుంది. ఎండాకాలంలో జిడ్డు కారినట్లుగా ఉండేవారి ముఖమైనా సరే.. ఈ కాలంలో పొడిబారుతూ ఉంటుంది. అయితే.. ఎలాంటి సమస్యకి అయినా.. కేవలం పెరుగుతో దూరం చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..</strong></p>

<p><strong>వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖం పొడిబారిపోతుంది. &nbsp;కొన్నిసార్లు పగిలిపోయినట్లు కూడా మారుతుంది. ఎండాకాలంలో జిడ్డు కారినట్లుగా ఉండేవారి ముఖమైనా సరే.. ఈ కాలంలో పొడిబారుతూ ఉంటుంది. అయితే.. ఎలాంటి సమస్యకి అయినా.. కేవలం పెరుగుతో దూరం చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..</strong></p>

వర్షాకాలం వచ్చిందంటే చాలు ముఖం పొడిబారిపోతుంది.  కొన్నిసార్లు పగిలిపోయినట్లు కూడా మారుతుంది. ఎండాకాలంలో జిడ్డు కారినట్లుగా ఉండేవారి ముఖమైనా సరే.. ఈ కాలంలో పొడిబారుతూ ఉంటుంది. అయితే.. ఎలాంటి సమస్యకి అయినా.. కేవలం పెరుగుతో దూరం చేయవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

26
<p><strong>మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.</strong></p>

<p><strong>మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.</strong></p>

మీ ముఖంలో మాయిశ్చరైజర్ తగ్గిపోయినట్లు కనుక మీరు గుర్తించినట్లయితే.. మీకు పెరుగును ఉపయోగించవచ్చు.

36
<p><strong>ప్రతిరోజూ పెరుగు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. అదే పెరుగులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆగి.. ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుందట.</strong></p>

<p><strong>ప్రతిరోజూ పెరుగు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. అదే పెరుగులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆగి.. ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుందట.</strong></p>

ప్రతిరోజూ పెరుగు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. అదే పెరుగులో కొద్దిగా తేనె కలిపి రాసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాలు ఆగి.. ముఖాన్ని శుభ్రంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం అందంగా మారుతుందట.

46
<p><strong>బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.</strong></p>

<p><strong>బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.</strong></p>

బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకొని అందులో టేబుల్ స్పూన్ పెరుగు వేసి. మెత్తగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి.. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై జిడ్డు తగ్గుతుంది.

56
<p><strong>అరకప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, టమాటా రసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.</strong></p>

<p><strong>అరకప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, టమాటా రసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.</strong></p>

అరకప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల శెనగపిండి, టమాటా రసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఐదు నిమిషాల పాటు బాగా రుద్దాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి సహజ స్క్రబ్బర్ లా పనిచేస్తుంది.

66
<p>ముఖంపై మచ్చలు పోవాలంటే.. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.</p>

<p>ముఖంపై మచ్చలు పోవాలంటే.. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.</p>

ముఖంపై మచ్చలు పోవాలంటే.. పెరుగులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తగ్గుతాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pendant: అర గ్రాములో అదిరిపోయే క్యూట్ పెండెంట్స్
Recommended image2
Gold Earrings: 4 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ హూప్ ఇయర్ రింగ్స్..
Recommended image3
Women's Day 2026: శారీరకంగా కాదు, మానసికంగా మహిళలు బలంగా మారాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved