MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Telangana
  • మహిళలకు నిర్ణయాధికారం రావాలంటే చేయాల్సిందిదే: ఎమ్మెల్సీ కవిత

మహిళలకు నిర్ణయాధికారం రావాలంటే చేయాల్సిందిదే: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 08 2021, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ‌మహిళలు రకరకాలుగా వివక్షకు గురవుతున్నారని... దేశంలో ఇప్పటికీ దళిత మహిళలపై కుల వివక్షత కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.  హైదరాబాద్ సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ‌మహిళలు రకరకాలుగా వివక్షకు గురవుతున్నారని... దేశంలో ఇప్పటికీ దళిత మహిళలపై కుల వివక్షత కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా ‌మహిళలు రకరకాలుగా వివక్షకు గురవుతున్నారని... దేశంలో ఇప్పటికీ దళిత మహిళలపై కుల వివక్షత కొనసాగుతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో దళిత్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(డిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
''ఏడాది పొడవునా ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలి. రాజ్యాంగ నిర్మాత, దాదాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచం మొత్తం మీద రెండే కులాలున్నాయి. ఒకటి డబ్బు ‌ఉన్నవాళ్లు, రెండు పేద వాళ్లు. ఆర్థిక స్వావలంబనతో, మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుంది. అందువల్లే మహిళలు ఆర్థికంగా బలపడాలి'' అని కవిత సూచించారు.

''ఏడాది పొడవునా ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలి. రాజ్యాంగ నిర్మాత, దాదాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచం మొత్తం మీద రెండే కులాలున్నాయి. ఒకటి డబ్బు ‌ఉన్నవాళ్లు, రెండు పేద వాళ్లు. ఆర్థిక స్వావలంబనతో, మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుంది. అందువల్లే మహిళలు ఆర్థికంగా బలపడాలి'' అని కవిత సూచించారు.

''ఏడాది పొడవునా ప్రతి రంగంలో మహిళలకు ప్రాధాన్యత దక్కాలి. రాజ్యాంగ నిర్మాత, దాదాసాహెబ్ అంబేద్కర్ ప్రతి విషయంలో సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ప్రపంచం మొత్తం మీద రెండే కులాలున్నాయి. ఒకటి డబ్బు ‌ఉన్నవాళ్లు, రెండు పేద వాళ్లు. ఆర్థిక స్వావలంబనతో, మహిళలకు నిర్ణయాధికారం పెరుగుతుంది. అందువల్లే మహిళలు ఆర్థికంగా బలపడాలి'' అని కవిత సూచించారు.
33
''టీ- ప్రైడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతనిస్తోంది. డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది. డిక్కీ తెలంగాణ సమాజానికి చేస్తున్న సేవలకు అభినందనలు'' అని కవిత తెలిపారు.

''టీ- ప్రైడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతనిస్తోంది. డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది. డిక్కీ తెలంగాణ సమాజానికి చేస్తున్న సేవలకు అభినందనలు'' అని కవిత తెలిపారు.

''టీ- ప్రైడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం దళిత మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు ఆర్థిక చేయూతనిస్తోంది. డిక్కీ అనేక మంది దళిత పారిశ్రామికవేత్తలను తయారు చేస్తోంది. డిక్కీ తెలంగాణ సమాజానికి చేస్తున్న సేవలకు అభినందనలు'' అని కవిత తెలిపారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Recommended image2
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
Recommended image3
ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్‌ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ... ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved