MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్

ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Mar 29 2021, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్ళీ మొదలయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అల్లుడు, ఎమ్మెల్సీ కవిత భర్త కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
34
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని సంతోష్ కుమార్ సూచించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన ధైర్యం చెప్పారు.

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని సంతోష్ కుమార్ సూచించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన ధైర్యం చెప్పారు.

కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని.. ప్రజలు ఎవరు కూడా భయపడకూడదని సంతోష్ కుమార్ సూచించారు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి ప్రమాదం ఉండదని ఆయన ధైర్యం చెప్పారు.
44
ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరిండెంటెంట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరిండెంటెంట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ వెంట నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, సూపరిండెంటెంట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గంగాధర్, డాక్టర్ రమేష్ తదితరులు ఉన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Recommended image2
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్
Recommended image3
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved