MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రేవంత్, ఉత్తమ్ మధ్య కుదిరిన సయోధ్య: ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ సభ

రేవంత్, ఉత్తమ్ మధ్య కుదిరిన సయోధ్య: ఈ నెల 28న నల్గొండలో నిరుద్యోగ సభ

రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి  మధ్య  సయోధ్య కుదిరింది.  ఈ నెల  28న  నిరుద్యోగ సభ నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

1 Min read
narsimha lode
Published : Apr 20 2023, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

 టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి  మధ్య  సయోధ్య కుదిరింది.  కాంగ్రెస్ పార్టీ  నేత  నదీమ్  అహ్మద్  ఈ ఇద్దరి  నేతల మధ్య  సయోధ్య కుదిర్చారు.  దీంతో  నల్గొండలో  రద్దు  చేసిన  నిరుద్యోగ సభను నిర్వహించాలని  నిర్ణయం తీసుకున్నారు.

26
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఈ నెల  28న నల్గొండలోని  మహాత్మాగాంధీ  యూనివర్శిటీలో  నిరుద్యోగ సభను  నిర్వహించనున్నారు. ఈ నెల  21న  నల్గొండలోని మహాత్మాగాంధీ  యూనివర్శిటీలో   నిరుద్యోగ  నిరసన  సభను నిర్వహించనున్నట్టుగా  టీపీసీసీ  చీఫ్   రేవంత్ రెడ్డి  రెండు  రోజుల క్రితం  ప్రకటించారు

36
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

అయితే  నల్గొండ  ఎంపీగా ఉన్న తనకు  తెలియకుండానే ఈ సభను ప్రకటించడంపై  ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం  చేశారు.  ఈ విషయమై  పార్టీ  రాష్ట్ర  వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావ్  ఠాక్రేకు  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఫిర్యాదు  చేశారు ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల  21న  నల్గొండలో  నిర్వహించతలపెట్టిన  నిరుద్యోగ సభను  నిన్న  సాయంత్రం  రద్దు  చేస్తున్నట్టుగా టీపీసీసీ  ప్రకటించింది. 
 

46
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

ఈ విషయమై  నదీమ్ అహ్మద్  ఉత్తమ్ కుమార్ రెడ్డి,  రేవంత్  రెడ్డితో  మాట్లాడారు.  ఇరువర్గాల  మధ్య  సయోధ్య కుదిర్చారు.  దీంతో  నల్గొండలో  నిరుద్యోగ సదస్సును నిర్వహించాలని  కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.  ఈ నెల  28వ తేదీన  మహాత్మాగాంధీ  యూనివర్శిటీలో  నిరుద్యోగ  సభ న నిర్వహించనున్నారు

56
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

 పార్టీ  కార్యక్రమాలు ప్రకటించే  విషయంలో  రేవంత్ రెడ్డి  ఏకపక్షంగా  వ్యవహరిస్తున్నారని  సీనియర్లు  అసంతృప్తితో  ఉన్నారు. గతంలో  కూడా  ఇదే తరహలో  రేవంత్ రెడ్డి  పార్టీ కార్యక్రమాలను  ప్రకటించారని   సీనియర్లు  గుర్తు  చేస్తున్నారు. 

66
రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి తీరుపై గతంలో  పార్టీ సినియర్లు  ఏకమై తిరుగుబాటు బావుటా  ఎగురవేశారు.ఈ సమయంలో దిగ్విజయ్ సింగ్  రాష్ట్రానికి  పరిశీలకుడిగా  వచ్చారు.  రేవంత్ రెడ్డి , పార్టీ సీనియర్ల మధ్యఅగాధాన్ని పూడ్చే ప్రయత్నం  చేశారు. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
Recommended image2
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.
Recommended image3
Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved