MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • సతీసమేతంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ పైనే చర్చ?

సతీసమేతంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్... ఆ ప్రాజెక్ట్ పైనే చర్చ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని ముంచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. 

1 Min read
Author : Arun Kumar P
| Updated : Oct 11 2021, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ శోభ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్-శోభ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు. సతీసమేతంగా ముఖ్యమంత్రి హైదరాబాద్ శివారు శంషాబాద్ లోని ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్-శోభ దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అనంతరం చిరజీయర్ స్వామిని కలుకున్న సీఎం కేసీఆర్ దంపతులు కాళ్లకు దండం పెట్టుకున్నారు. అనంతరం స్వామికి పూలదండ వేసి సత్కరించారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ కు కూడా శాలువా కప్పి సత్కరించారు చినజీయర్ స్వామి. ఈ సందర్భంగా భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి చినజీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

అనంతరం చిరజీయర్ స్వామిని కలుకున్న సీఎం కేసీఆర్ దంపతులు కాళ్లకు దండం పెట్టుకున్నారు. అనంతరం స్వామికి పూలదండ వేసి సత్కరించారు కేసీఆర్. అనంతరం కేసీఆర్ కు కూడా శాలువా కప్పి సత్కరించారు చినజీయర్ స్వామి. ఈ సందర్భంగా భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి చినజీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

అనంతరం చిరజీయర్ స్వామిని కలుకున్న సీఎం KCR దంపతులు కాళ్లకు దండం పెట్టుకున్నారు. అనంతరం chinajeeya swamy కి పూలదండ వేసి సత్కరించారు కేసీఆర్.  కేసీఆర్ కు కూడా శాలువా కప్పి సత్కరించారు చినజీయర్ స్వామి. ఈ సందర్భంగా భగవత్ రామానుజాచార్యుల ప్రాజెక్ట్ గురించి చినజీయర్ స్వామిని అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్. 

  చిన్న జీయర్ స్వామిజీని పరామర్శించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
 

34
చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తులో రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులోభాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజాచార్యులు(సమతా మూర్తి) విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.

చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తులో రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులోభాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజాచార్యులు(సమతా మూర్తి) విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.

చినజీయర్ ఆశ్రమంలోనే 216 అడుగుల ఎత్తులో రామానుజాచార్యుల పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులోభాగంగా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న రామానుజాచార్యులు(సమతా మూర్తి) విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. 

44

ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు దేశ హోంమంత్రి అమిత్ షాను కలిసి చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రావడానికి వీరు ఆసక్తి చూపించినట్లు సమాచారం. అలాగే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్వయంగా చినజీయర్ స్వామే ఇప్పటికే చాలామందిని ఆహ్వానించారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
Recommended image2
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం
Recommended image3
ఈ మార్గాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో రైలు.. మార‌నున్న హైద‌రాబాద్‌ ముఖ‌చిత్రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved