చిన్న జీయర్ స్వామిజీని పరామర్శించిన సీఎం కేసీఆర్ (ఫోటోలు)
హైదరాబాద్: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు త్రిదండి చినజీయర్ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇటీవల చిన జీయర్ మాతృమూర్తి అలివేళు మంగతాయారు (85) పరమపదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సంతాపం తెలియచేశారు. స్వయంగా ఆశ్రమానికి వెళ్లి చినజియర్ స్వామికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
18

<p>పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న చినజియర్ స్వామి </p>
పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ ను ఆహ్వానిస్తున్న చినజియర్ స్వామి
28
<p>సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి</p>
సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి
38
<p> చినజియర్ స్వామిని పరామర్శిస్తున్న కేసీఆర్ </p>
చినజియర్ స్వామిని పరామర్శిస్తున్న కేసీఆర్
48
<p>చినజియర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్ </p>
చినజియర్ స్వామి ఆశ్రమంలో సీఎం కేసీఆర్
58
<p>సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి</p>
సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజీయర్ స్వామి
68
<p>పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి</p>
పరామర్శించడానికి వచ్చిన సీఎం కేసీఆర్ తో మాట్లాడుతున్న చినజియర్ స్వామి
78
<p> సీఎం కేసీఆర్ తో ముచ్చటిస్తున్న చినజియర్ స్వామి</p>
సీఎం కేసీఆర్ తో ముచ్చటిస్తున్న చినజియర్ స్వామి
88
<p> చినజియర్ స్వామిని నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్</p>
చినజియర్ స్వామిని నమస్కరిస్తున్న సీఎం కేసీఆర్
Latest Videos