సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)
సీఎం కేసీఆర్ సిద్ధిపేట పర్యటన (ఫోటోలు)

<p>ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపన చేశారు.</p>
ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శంకుస్థాపన చేశారు.
<p>ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. </p>
ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఐటీ పార్కులో 2 వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
<p>సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా 960 పడకల జనరల్ హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల ఖర్చుతో జనరల్ హాస్పిటల్ను నిర్మించనున్నారు.</p>
సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా 960 పడకల జనరల్ హాస్పిటల్ భవనానికి శంకుస్థాపన చేశారు. రూ.225 కోట్ల ఖర్చుతో జనరల్ హాస్పిటల్ను నిర్మించనున్నారు.
<p>అనంతరం కేసీఆర్ సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మినీ ట్యాంక్బండ్ సుందరీకరణ పనులను, నెక్లెస్ రోడ్డును పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.<br /> </p>
అనంతరం కేసీఆర్ సిద్దిపేటలోని కోమటి చెరువు వద్దకు చేరుకున్నారు. మినీ ట్యాంక్బండ్ సుందరీకరణ పనులను, నెక్లెస్ రోడ్డును పరిశీలించారు. పరిసరాల్లో కలియ తిరిగారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు.
<p>మంత్రి హరీశ్ రావుకు సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్</p>
మంత్రి హరీశ్ రావుకు సూచనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్